ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నట్టు…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈ రోజు నానాక్ రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు.…
ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కల్పనకు సంస్థ హామీ, విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం జరిగింది. ఇందులో పర్యావరణానికి,…
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మొక్కలు నాటారు. రాంపూర్ గ్రామం , సబ్బవరం…
రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను…
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్…
మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల…
చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…