ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నట్టు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన యాంకర్ రష్మీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ, జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ ఈ రోజు నానాక్ రాంగూడలోని తన నివాసంలో మొక్కలు నాటారు.…

Continue Reading →

పర్యావరణానికి హాని లేకుండా మాంగనీసు గని విస్తరణ చేపట్టాలి – విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్-2 బి. కూర్మనాథ్

ప్రభావిత ప్రాంతాల్లో ఉపాధి, అభివృద్ధి కల్పనకు సంస్థ హామీ, విజయనగరం జిల్లా గుర్ల మండలం సదానందపురం గని విస్తరణపై ప్రజాభిప్రాయ సేకరణ శుక్రవారం జరిగింది. ఇందులో పర్యావరణానికి,…

Continue Reading →

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముజఫర్‌పూర్‌ జిల్లా కంటి పోలీస్‌ స్టేషన్‌ పరిధి జాతీయ రహదారి 28పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కార్పియో వాహనం…

Continue Reading →

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్‌ జారీచేశారు. నామినేషన్‌ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ మొక్కలు నాటారు. రాంపూర్ గ్రామం , సబ్బవరం…

Continue Reading →

ఏపీ జిల్లా పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు

రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 సెక్షన్‌ 181, సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం రిజర్వేషన్లను…

Continue Reading →

ఏపీలో పలువురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ, పదోన్నతులు

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్‌ అధికారులు పదోన్నతి‌ పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్…

Continue Reading →

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ – విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్

మొక్కలు నాటి వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. విజయనగరం రూరల్ మండల…

Continue Reading →

విజయనగరం జిల్లా చీరుపుపల్లి మండలంలో మైనింగ్ పై ప్రజాభిప్రాయ సేకరణ

చీపురుపల్లి మండలంలోని పెదనడిపల్లి గ్రామ రెమెన్యూ పరిధిలో గురువారం మైనింగ్ కాలపరిమితి పెంపు నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెదనడిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే…

Continue Reading →