సంక్రాంతి పండుగ సందర్భంగా నేషనల్ హైవే టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతుంది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్ నగర వాసులు తెలంగాణలోని…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నర్సాపూర్ ఎంపీ రఘురాంకృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన మాజీ క్రికెట్ ప్లేయర్…
తెలంగాణ సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి మినీ హాల్ లో నవలా స్రవంతి-10 ఎమ్.వి. తిరుపతయ్య జీవనసమరం నవలపై…
ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తూ వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మూడు మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ నారాయణ. అనంతరం మీడియా సమావేశంలో…
ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటండి – సూర్యాపేట జిల్లా కలెక్టర్ డి. అమయ్ కుమార్ నల్లగొండ కలెక్టర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను…
ఆస్ట్రేలియా గతంలో ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటుంది. అక్కడ ఆగ్నిఅడవులను దహించి వేస్తుంది. భారీ వృక్షాలు, చెట్లు సైతం కాలి బూడిదవుతున్నాయి. అనేక జంతువులు తమ ఆవాసాల్ని,…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఖైరతాబాద్ఎమ్మెల్యే దానం నాగేందర్ మొక్కలు నాటారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీ…
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురాం కృష్ణంరాజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారంలో…
కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులో ఉన్నటువంటి మెస్సర్స్ పోరస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమను రూ.25 కోట్లతో విస్తరించేందుకు యాజమాన్యం సంబంధిత, అధికారులకు, ఆయా శాఖలకు దరఖాస్తు చేసుకుంది.…
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు పెను విషాదాన్ని మిగులుస్తోంది. అగ్నికి ఆహుతై కోట్లాది వన్యప్రాణులు చనిపోగా.. మంటల ప్రభావంతో పది వేల ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.కార్చిచ్చు…