కొత్త చీఫ్ సెక్రటరీ గా సోమేశ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం…

Continue Reading →

తెలుగు వికీపీడియాకు తెలంగాణ తోడ్పాటు

అదో స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వం. వికీపీడియా. ఇంటర్నెట్లో ఈ పేరు తెలియని వారుండరు. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటే వికీ తప్పనిసరి. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెట్టింది. వికీపీడియాను…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కమెడియన్ సుడిగాలి సుధీర్, బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ విసిరిన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన కొత్తగూడెం కలెక్టర్ రాజత్ కుమార్ శైని

కొత్తగూడెం కలెక్టర్ బంగ్లా ఆవరణలో హరిత హారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజత్ కుమార్ శైని మూడు మొక్కలు నాటారు. గ్రీన్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మల్లాపూర్ సహకార బ్యాంకు చైర్మన్ దుర్గారెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ విసిరినా చాలెంజ్…

Continue Reading →

మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి – ప్రముఖ నటి, అక్కినేని అమల

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో…

Continue Reading →

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) పరీక్షా ఫలితాలు విడుదల

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) పరీక్షా ఫలితాలు విడుదల సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను సీటెట్‌ అధికారిక వెబ్‌సైట్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడి గాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…

Continue Reading →

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…

Continue Reading →

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌…

Continue Reading →