22, 23న మెగా జాబ్‌మేళా..

నగరంలోని గచ్చిబౌలిలో గల నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో ఈ నెల 22, 23 తేదీల్లో మెగా జాబ్‌ ఫెయిర్‌ను నిర్వహించనుంది.…

Continue Reading →

సీపీఎం మాజీ నేత ఏపీ విఠల్ కన్నుమూత

ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు, ప్రజావైద్యులు, సీపీఎం మాజీ నేత, కాలమిస్టు అయిన ఏపీ విఠల్ సోమవారం (20-01-2020) మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడలో మరణించారు. ఆయన వయస్సు…

Continue Reading →

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్‌ నేత జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు,…

Continue Reading →

చెర్వుగట్టులో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి – నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వి.చంద్రశేఖర్‌

ఫిబ్రవరి 1 నుండి 6వ తేదీ వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రణాళికబద్ధంగా ఏర్పాటుచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సకల…

Continue Reading →

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు కేటీఆర్‌

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లారు. టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షులు గందె శ్రీధర్‌ మంత్రికి స్వాగతం పలికారు. ఈ నెల…

Continue Reading →

సీఆర్‌డీఏ రద్దుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఆర్‌డీఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవెలప్‌మెంట్‌ అథారిటీ) రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైపవర్‌ కమిటీ…

Continue Reading →

మనం పెరిగిన సొంత ఊరికి రుణపడి ఉండాలి – అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావు

పచ్చదనం పెంపు, పరిసరాల శుభ్రత అందరి బాధ్యత, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సొంత ఊరిలో వేలాది మొక్కలు నాటించిన అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుఎంత…

Continue Reading →

ఆస్ట్రేలియాపై భారత్‌ ఘనవిజయం.. సిరీస్‌ సొంతం

ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో మరో 15 బంతులు మిగిలుండగానే 7 వికెట్లతో భారత్‌ ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది.…

Continue Reading →

హరితమే భవిత!!

ఒక చెట్టుపై ఆధారపడి వందలాది కీటక, జంతు జాతులు జీవిస్తున్నాయి. ఒక ఎకరంలో ఉన్న చెట్లు, ఏడాదిలో 18 మందికి, నలుగురు మనుషులకు జీవితాంతం సరిపోయే ఆక్సిజన్‌ను…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ కు స్పందించి మొక్కలు నాటిన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్. ఛాలెంజ్ కు స్పందించి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డి…సిద్దిపేట…

Continue Reading →