ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలను నాటిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ ఆర్. త్రియంబకేశ్వర్ రావు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సురేందర్ రావు దంపతులు

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ కి స్పందిస్తూ మంచిర్యాల జిల్లాలో అధికారులు ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుతూ తమ కార్యాలయాలు నివాసాలలో…

Continue Reading →

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకల్లో…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని…

Continue Reading →

గ్రామీణ యువతకు ‘గ్రీన్‌ స్కిల్స్‌’పై ఉచిత శిక్షణ

డిగ్రీ చదివిన, ఇంటర్‌ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్ర…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మంగ్లీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ప్రముఖ సింగర్ మంగ్లీ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

జాతీయ రైతుల దినోత్సవం…

రక్తంతో నేలను దున్ని…స్వేదం తో సేద్యం చేసి..తన బతుకును అన్నం మెతుకుగా మార్చే..రైతన్నకు వందనాలు.. జాతీయ రైతుల దినోత్సవం…

Continue Reading →

ఈనెల 27 నుంచి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో ఈనెల 27 నుంచి జనవరి 16 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ ఈవో, వేదపండితులు,…

Continue Reading →