ఎస్పీ బాలు మృతి ప‌ట్ల రాష్ట్రప‌తి, ప్ర‌ధాని సంతాపం

 గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మణ్యం మృతిప‌ట్ల రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాలు కుటుంబ స‌భ్యుల‌కు, అభిమానుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.…

Continue Reading →

ఎస్పీ బాలు మృతికి ఏపీ సీఎం జగన్‌ సంతాపం

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘‘ గాన…

Continue Reading →

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు

గాన గంధ‌ర్వుడు ఎస్‌పి బాలసుబ్రమణ్యం (74) క‌న్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవ‌డానికి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డ ఆయ‌న శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేట‌ర్‌పైనే తుది శ్వాస…

Continue Reading →

అత్యంత విషమంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నది. ఆగస్టు 5 నుంచి కరోనాతో చెన్నైలోని ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 52 మరణించారని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌-19 కేసుల…

Continue Reading →

ప్రముఖ గాయకుడుఎస్పీ బాలుకు మళ్లీ అస్వస్థత

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు.  ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని  ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  బాలుకు కరోనా సోకడంతో  సుమారు 40 రోజులుగా…

Continue Reading →

అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి అరెస్ట్.. కొన‌సాగుతోన్న సోదాలు

అక్ర‌మాస్తుల‌ కేసులో మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు గురువారం ఉద‌యం అరెస్టు చేశారు. ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, అనంత‌రం ఏసీబీ…

Continue Reading →

వైఎం డ్రగ్స్ పరిశ్రమలో గ్యాస్ లీకై కార్మికుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని రసాయన పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకైన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురైన ఘటన చౌటుప్పల్…

Continue Reading →

శ్రీవారిని దర్శించుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం మరోసారి దర్శించుకున్నారు. సీఎం జగన్‌తో కలిసి కర్ణాటక సీఎం యడియూరప్ప స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన కర్ణాటక సీఎంకు, మహాద్వారం…

Continue Reading →

సూరత్‌ పరిశ్రమలో అగ్ని ప్రమాదం

సూరత్‌లోని హజీరా వద్ద ఓ పరిశ్రమలో గ్యాస్‌ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్లాంట్‌ పక్కన ఉన్న పరిశ్రమలో గురువారం…

Continue Reading →