ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రేపటిలోగా పంపిణీ చేయాలి : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

సిద్దిపేట జిల్లాలోని ప్రతి ఇంటికీ 6 మొక్కలను రేపటిలోగా అందజేయాలని అధికారులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, మున్సిపల్‌, డీఆర్‌డీవో, పంచాయతీ అధికారులతో పలు…

Continue Reading →

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో.. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,228 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొద్దిరోజుల నుంచి కరోనా తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,228 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 45 మంది మరణించారు.…

Continue Reading →

మల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు.. 50 కోట్ల అక్ర‌మాస్తులు గుర్తింపు

మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ‌ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 7,553 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజుల నుంచి కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7553 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 51 మంది…

Continue Reading →

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ఆయన.. నాలుగు గంటల సమయంలో ఢిల్లీకి చేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో…

Continue Reading →

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం…

Continue Reading →

అడిషనల్‌ దందా’పై మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్ మౌనం

 మెదక్‌ మాజీ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ ‘అడిషనల్‌’వ్యవహారంపై నోరు మెదపడంలేదు. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సం బంధించి విచారణలో ఆయన ఏసీబీకి సహకరిం చడం…

Continue Reading →

ఫార్మాసిటీని రద్దు చేస్తాం : సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క

ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్‌ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…

Continue Reading →

మొదలైన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధ్వజారోహణం, పెద్ద శేషవాహన సేవ నిర్వహించారు. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ఈసారి ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. టీటీడీ బోర్డు…

Continue Reading →