ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు కాన్వాయ్‌కి ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద చంద్రబాబు కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఆవును తప్పించబోయి…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 10,776 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,776 కరోనా…

Continue Reading →

శిరోముండనం కేసులో సినీ నిర్మాత నూతన్‌నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో  ఇప్పటికే నూతన్ నాయుడు‌ భార్య ప్రియమాధురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. . కర్ణాటకలోని ఉడిపి వద్ద  శుక్రవారం మధ్యాహ్నం సినీ నిర్మాత…

Continue Reading →

మేడ్చల్‌ కలెక్టర్‌, ఆర్డీవో ఆదేశిస్తేనే వెళ్లా

కీసర మండలం రాంపల్లి దయారాలో భూ వివాదం సెటిల్మెంట్‌ కేసు కొత్త మలుపులు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ కేసులో పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుతోపాటు శ్రీనాథ్‌యాదవ్‌, అంజిరెడ్డి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 62,225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా,…

Continue Reading →

ఈ విజిటింగ్ కార్డు కింద‌ప‌డితే మొక్క‌లు మొలుస్తాయ‌ట‌!

ప్లాస్టిక్ వల్ల ప‌ర్యావ‌ర‌ణానికి ఎలాంటి హాని క‌లుగుతుందో ప్ర‌తిరోజూ ఎక్క‌డో చోట చ‌దువుతూనే ఉంటారు. అయినా ప్లాస్టిక్ వాడ‌కాన్ని మాత్రం మాన‌లేక‌పోతున్నారు. క‌నీసం ఎవ‌రైనా వ‌చ్చిన‌ప్ప‌డు ఇచ్చే…

Continue Reading →

మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం

మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీరు కబురును అందించింది. మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను క్రమబద్దీకరిస్తూ…

Continue Reading →

కీసర తాసిల్దార్‌ నాగరాజు లాకర్‌లో కిలోన్నర బంగారం!

భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజు బ్యాంకు లాకర్‌లో కిలోన్నర బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ కస్టడీలో భాగంగా నాగరాజు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,392 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 72 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కుమారుడు తో కలిసి మొక్కలు నాటిన కమెడియన్ సత్య రాజేష్…

Continue Reading →