దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కి కుటుంబసభ్యుల నివాళులు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతిని పురష్కరించుకుని బుధవారం ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ విజయమ్మ,…

Continue Reading →

ఇఎస్‌ఐ స్కాంలో మరోసారి ఏసీబీ సోదాలు రూ.4 కోట్ల 47లక్షలు స్వాధీనం

ఇఎస్‌ఐ స్కామ్‌లో మంగళవారం ఏసీబీ అధికారులు మరోసారి దాడులు నిర్వహించి దేవికారాణి, నాగలక్ష్మిలకు చెందిన రూ.4 కోట్ల 47 లక్షలు నగదును సీజ్ చేశారు. కూకట్‌పల్లిలో రెసిడెన్షియల్…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,368 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తున్నది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా నిర్ధారణ అయ్యాయి. తాజాగా 10,368 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య,…

Continue Reading →

ఏపీలో మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో మరో మంత్రి కరోనా బారినపడ్డారు.  తాజాగా పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌…

Continue Reading →

ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు

ఢిల్లీలోని లోధి శ్మ‌శాన‌వాటిక‌లో మాజీ రాష్ట్రపతి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ అంత్య‌క్రియ‌లు ముగిశాయి. అశ్రున‌య‌నాల మ‌ధ్య దాదాకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సైనిక లాంఛ‌నాల‌తో ప్ర‌ణ‌బ్ అంతిమ సంస్కారాల‌ను…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు

లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖలోని ఇద్దరు ఉద్యోగులు సోమవారం ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డారు. హంటర్‌రోడ్డులోని వాణిజ్య పన్నుల శాఖ వరంగల్‌ డివిజన్‌ కార్యాలయంలో జనగామ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో…

Continue Reading →

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో…

Continue Reading →

డాలర్‌ బాయ్‌ ఒత్తిడి మేరకే అలా చేశాను: బాధితురాలు

139 మంది అత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాబు ఒత్తిడి…

Continue Reading →

ఏకాంతంగా శ్రీ‌వారి బ్రహ్మోత్స‌వాలు : టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి

కోవిడ్ కార‌ణంగా తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలను ఈసారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌‌నున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల బ్ర‌హ్మోత్స‌వాలు సెప్టెంబ‌రు 19 నుండి 27వ…

Continue Reading →