టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. వైద్యాధికారుల సూచనల…

Continue Reading →

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు

మాజీ కార్మిక‌శాఖ మంత్రి, టీడీపీ నాయ‌కుడు కె. అచ్చెన్నాయుడికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ హైకోర్టు శుక్ర‌వారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ ఆస్ప‌త్రి మందుల కొనుగోలు కుంభ‌కోణంలో అచ్చెన్నాయుడు ఈ…

Continue Reading →

కార్తికేయ ఫార్మా పరిశ్రమలో రసాయనిక పదార్థాలు లీక్‌

 అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి…

Continue Reading →

ముగ్గురు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్..

టింబర్ డిపోలు, సామిల్లుల రెన్యువల్స్ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో అవకతవకలకు పాల్పడిన ముగ్గురు అటవీ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం అటవీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. నిత్యం వేలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 10,621 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ…

Continue Reading →

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలను కుదిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్ కు 2400 రూపాయలు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో నియమిస్తూ గురువారం…

Continue Reading →

పీవీకి భారతరత్న ప్రకటించాలి

దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావుకు భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు.…

Continue Reading →

ఈనెల 28న పీవీ శత జయంతి ఉత్సవాలపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు  శత జయంతి ఉత్సవాల నిర్వహణపై  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 28వ (శుక్రవారం)  తేదీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,830 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. ప్రతిరోజూ దాదాపు 10వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి.  బుధవారం కొత్తగా 10,830 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో…

Continue Reading →