మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రానికి దరఖాస్తు చేసే బాధ్యతను ఏపీఐఐసీకి అప్పగించింది. అదే…

Continue Reading →

కాలుష్య రహితంగా ఫార్మాసిటీ : మంత్రి కేటీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం…

Continue Reading →

ఏసీబీ కస్టడీకి కీసర తాసిల్దార్‌ నాగరాజు

రూ.కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజుపై ఏసీబీ అధికారులు ప్రశ్న ల వర్షం కురిపిస్తున్నారు.  ఏసీబీ కోర్టు అనుమతితో మంగళవారం ఉదయంచంచల్‌గూడ…

Continue Reading →

ఆడపిల్లల రక్షణకు ఏపీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం

ఆడపిల్లల రక్షణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది స్పెషల్‌ కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని చిన్నపిల్లలపై జరిగే లైంగిక నేరాల…

Continue Reading →

ఏపీలో కొత్తగా 9927 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరీక్షలను ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిర్వహిస్తోంది. గడిచిన 24 గంటల్లో 64,351 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల…

Continue Reading →

కీసర తహసీల్దార్‌ నాగరాజును కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

భూముల వ్యవహారంలో రూ.కోటి పది లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర తాసిల్దార్‌ నాగరాజును ఏసీబీ అధికారులు మంగళవారం కస్టడీకి తీసుకున్నారు. సోమవారం హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు…

Continue Reading →

డీఆర్డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి పదవీకాలం పొడగింపు

డీఆర్డీఓ చైర్మన్‌ జీ సతీశ్‌రెడ్డి పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడగించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల…

Continue Reading →

టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వాయు నాణ్యతను తెలుసుకునేందుకు పీసీబీ రూపొందించిన ‘టీఎస్‌ ఎయిర్‌’ మొబైల్‌యాప్‌ను అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం సనత్‌నగర్‌లోని పీసీబీ కార్యాలయంలో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన లావణ్య త్రిపాఠి

‘పుడమి పచ్చగుండాలే మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో చిత్రసీమలోని వివిధ విభాగాల వారు…

Continue Reading →