గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడి గాలి సుధీర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్…

Continue Reading →

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో బొల్లారంలోని…

Continue Reading →

ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు అన్ని జిల్లాలో చెక్‌…

Continue Reading →

మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ గారు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటిన సీఐ నారాయణ్ నాయక్, మరియు దండేపల్లి ఎస్ఐ విజయ్ కుమార్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “తెలంగాణ కు హరితహారం” కార్యక్రమానికి కొనసాగింపుగా శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కు ఉమ్మడి ఆదిలాబాద్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన లక్సెట్టిపేట సీఐ నారాయణ్ నాయక్, జన్నారం ఎస్ఐ వినోద్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు మొక్కలు నాటిన మంచిర్యాల ఏసీపీ లక్ష్మీ నారాయణ

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు రెట్టింపు ఉత్సహంతో కొనసాగుతుంది.మంచిర్యాల డిసిపి డి.ఉదయ్…

Continue Reading →

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన చెన్నూరు మున్సిపల్ కమిషనర్ కె.బాపు

రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా క్యాతన్ పల్లి ( రామకృష్ణపూర్) మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములమవుదాం…

పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆక్సిజన్ కూడా కొనుక్కొనే రోజులు త్వరలోనే వస్తాయి…అందుకే రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చెప్పినట్లు ప్రతి మనషి మూడు మొక్కలను…

Continue Reading →

ఏలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూత

టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి…

Continue Reading →

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు…

Continue Reading →