బీసీల‌కు తీర‌ని అన్యాయం : ఆర్ కృష్ణ‌య్య‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి…

Continue Reading →

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే..!

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక…

Continue Reading →

 ఏపీలో బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరొకరు మృతి.. ఏడుకు చేరుకున్న మృతుల సంఖ్య

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోన‌సీమ జిల్లాలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని రాయ‌వ‌రం గ‌ణ‌ప‌తి…

Continue Reading →

బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు

అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమైన విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో బుధవారం చో టుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా…

Continue Reading →

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలుచేయాలి: అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌

సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు. బుధవారం సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా…

Continue Reading →

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని పరామర్శించిన తెలంగాణ మంత్రులు

ఇటీవల అనారోగ్యానికి గురై పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని,ప్రస్తుతం బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్…

Continue Reading →

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో నాకు విభేదాలు లేవు : మంత్రి పొన్నం ప్రభాకర్

తనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోదరుడిలాంటివారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకు మించినదేనని…

Continue Reading →

కరీంనగర్‌లో ఎసిబికి చిక్కిన అధికారులు

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఏసీబీ దాడులలో లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులను రెడ్‌హ్యండెడ్‌గా…

Continue Reading →

సిగాచి పరిహారం ఇంకెప్పుడిస్తరు?.. కార్మికశాఖ కార్యాలయం ఎదుట బాధిత కుటుంబాలతో కలిసి సీఐటీయూ ఆందోళన

సిగాచి పరిశ్రమ దుర్ఘటన జరిగి వంద రోజులైనా బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందలేదని, ఇంకెప్పుడిస్తరు? అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రామయ్య, ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

విజ‌య‌వంతంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం విజ‌య‌వంతంగా అమలవుతోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

Continue Reading →