ప్రజా ప్రభుత్వంలో “న భూతో న భవిష్యతి” రీతిలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్ : ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై డా.బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…

Continue Reading →

డీఎస్పీ భీంరెడ్డి అక్రమ సంపాదన రూ.1000 కోట్ల పైమాటే..

2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, రూ.43 లక్షల నగదు, బ్యాంక్ లో రూ. 20 లక్షలు, వందల ఎకరాల భూములు, పదుల సంఖ్యలో ఇండ్లు…

Continue Reading →

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

బిఆర్ఎస్ గూండాగిరికి భ‌య‌ప‌డేది లేదు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డేది లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Continue Reading →

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్…

Continue Reading →

ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్…

Continue Reading →

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని (ట్రస్టుబోర్డు) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ…

Continue Reading →

తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల

తెలంగాణలో రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తొలి విడతలో రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల…

Continue Reading →

ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణ

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శి వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఎఎస్ మంగళవారం కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం, చార్మినార్ నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలను సందర్శించి…

Continue Reading →

యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఎంసీఆర్.హెచ్.ఆర్.డి. బోధి పెవిలియన్ లో యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్య సభ సభ్యుడు వేం…

Continue Reading →