అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన పర్యావరణ, అటవీశాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన పర్యావరణ, అటవీశాఖల నూతన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. శైలజా రామయ్యర్ కు శుభాకాంక్షలు…

Continue Reading →

బోనాల మట్టి కుండలు తదితర వస్తువులు ప్రజలు కొనుగోలు చేసి చేతివృత్తులను ప్రోత్సహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (పెద్ద అంబేద్కర్ విగ్రహం…

Continue Reading →

బిఆర్ఎస్ వాళ్లు కమీషన్ల కోసం కాళేశ్వరం కడితే.. మేము పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం : కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…

Continue Reading →

ఆహార భద్రతపై సిఎస్ సంజయ్ జాజూ సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజారోగ్య పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు ఆధునిక శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న అభివృద్ది కార్య‌క్ర‌మాల‌లో వేగం పెంచాల‌ని , ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల…

Continue Reading →

హర్యానా కాలుష్య నియంత్రణ మండలిలో మెంబర్ సెక్రటరీగా పనిచేసిన ప్రదీప్ కుమార్‌ ఐఏఎస్‌ అధికారికి రిటైర్మెంట్ రోజే షాకిచ్చిన సీబీఐ..

హర్యానా కాలుష్య నియంత్రణ మండలిలో మెంబర్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో ప్రదీప్ కుమార్ రూ.169 కోట్ల ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలతోనే అరెస్టు చేశారు. రిటైర్మెంట్…

Continue Reading →

న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సు

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒకరోజు మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖకు…

Continue Reading →

తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) సంక్షేమ పథకాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన మైనారిటీస్ సంక్షేమ & ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనారిటీల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను మరింత విస్తరించే దిశగా గౌరవనీయ మైనారిటీస్ సంక్షేమ మరియు…

Continue Reading →

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన పిసిసిఎఫ్ వినయ్ కుమార్

రాష్ట్ర అటవీదళాల నూతన ప్రధాన సంరక్షణాధికారి (పిసిసిఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ ఈ రోజు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖని…

Continue Reading →

ఖైరతాబాద్, రాజెంద్రనగర్ నియోజకవర్గలలో SIR ప్రక్రియా పరిశీలించిన అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో కొనసాగుతున్న SIR కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి, ఐఏఎస్ శుక్రవారం నాడు ఖైరతాబాద్, రాజెంద్రనగర్…

Continue Reading →