ఈ కాలుష్యం భరించలేం.. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ వద్దు

ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఆ పరిశ్రమను విస్తరించి మా ప్రాణాలు తీయొద్దని చెట్లగౌరారం, రంగాయపల్లి గ్రామస్థులు ఆవేదన…

Continue Reading →

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సమగ్ర విధానాలు రూపొందిస్తాం: తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల గుర్తింపుతో పాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Continue Reading →

కేవలం 7 రోజుల్లోనే రైతుభరోసా కింద 7750.45 కోట్లు జమ: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద నేడు 7 వ విడతలో 7 నుండి 8 ఎకరాలకు వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో…

Continue Reading →

ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నాలుగు లేన్ల ఆధునిక రహదారులు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

రూ.338 కోట్లతో ఇబ్రహీంపట్నం, మేడ్చల్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నాలుగు లేన్ల ఆధునిక రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన – రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.…

Continue Reading →

గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్ కు ప్రాధాన్యం,మెనూ అమలులో రాజీ ఉండొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : గురుకులాలు, హాస్టళ్లు ప్రారంభమై 20 రోజులు పూర్తైన నేపథ్యంలో గత సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన కార్యక్రమాలపై…

Continue Reading →

ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ఆధునిక, గౌరవప్రదమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ద‌శ‌ల‌వారీగా తహసీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు…

Continue Reading →

తారామతి బారామతిని టూరిజం ప్లేస్ గా మరింతగా అభివృద్ధి చేయాలి:

తారామతి బారామతి ని టూరిజం ప్లేస్ గా మరింత గా అభివృద్ధి చేయాలి. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మంజీరా,దిల్ కుషా గెస్ట్…

Continue Reading →

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- కాళేశ్వ‌రంపై వివ‌ర‌ణ ఇవ్వాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్: దేశంలోనే “ఎనిమిదో వింత”గా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రచారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో, వేల కోట్ల ప్రజాధనం…

Continue Reading →

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్, అదనపు సిఇఒ వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఐఎఎస్ తో కలిసి సోమవారం…

Continue Reading →

జూన్ 2028 నాటికి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేస్తాం: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ రైతుల దశాబ్దాల కల అయిన ఆలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఏఎంఆర్-ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టును జూన్–2028 నాటికి తప్పకుండా పూర్తి…

Continue Reading →