ఇప్పటివరకు14.80 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుకు కొనుగోళ్లు: మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ స్కీంలో చేర్చాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మొక్కజొన్న, జొన్న పంటలను పిఎస్ఎస్ స్కీంలో చేర్చి, శనగ, పొద్దుతిరుగుడు పంటలపై ఉన్న 25శాతం కొనుగోలు పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర…

Continue Reading →

నల్లగొండ ఇరిగేష‌న్ ఈఈ స‌తీశ్ చంద్ర అనుమానాస్ప‌ద మృతి

నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్‌ చంద్ర అనుమానాస్ప‌ద‌రీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో ప‌డి ఆయ‌న మృతిచెందారు.…

Continue Reading →

వినూత్నమైన రామగుండం కోల్ మైన్ కు పర్యావరణ అనుమతులు

సింగరేణి భవన్ : సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల ప్రాథమిక అనుమతుల మంజూరుకు…

Continue Reading →

ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2027లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.…

Continue Reading →

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్ లే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం MCRHRD లో శాసనసభ, శాసనమండలి విప్ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

నోష్ ఫార్మా ల్యాబ్ లో పేలిన రియాక్టర్

కార్మి కుల దినోత్సవం (మేడే) రోజున నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో విషాదం నెలకొంది. పార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఒకరు మృతిచెందగా, ఏడుగురు…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్ల పునరుద్ధరణకు చర్యలు: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన చేవెళ్ల-ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…

Continue Reading →

వ‌డ‌గాలుల‌పై హీట్ వేవ్ యాక్ష‌న్ ప్లాన్‌: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌వ‌ల‌సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని, ఆమేర‌కు సంబంధిత శాఖ‌లు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ ,…

Continue Reading →

జూన్2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్ధ‌లాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిజాయితీ, చిత్త‌శుద్దితో ఉంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →