ఓటర్ జాబితాల అందుబాటులో పారదర్శకత–గోప్యతకు సమతుల్యత అవసరం: సీఈఓ సుదర్శన్ రెడ్డి

ఓటర్ల జాబితా (వోటర్ రిజిస్టర్) ప్రజలకు సులభంగా, భద్రంగా అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజాభిమానం, విశ్వాసానికి మూలస్తంభమని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి…

Continue Reading →

తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి : సీఎం రేవంత్ రెడ్డి

దావోస్: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల…

Continue Reading →

ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం…

Continue Reading →

ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు: సీఎం రేవంత్ రెడ్డి

దావోస్ : ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో…

Continue Reading →

యాప్ ను వచ్చే ఖరీఫ్ కల్లా అన్ని జిల్లాలలో అమలులోకి తేవాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా (ఫెర్టిలైజర్) యాప్ ను కేంద్ర ఫెర్టిలైజర్ శాఖ అభినందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ కల్లా…

Continue Reading →

“తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం అవ్వండి: మంత్రి శ్రీధర్ బాబు

“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి “తెలంగాణ రైజింగ్”లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర…

Continue Reading →

ACB అధికారుల పనితీరు భేష్: ACB DG చారు సిన్హా

హైదరాబాద్: ఇటీవల కాలంలో లంచాలు తీసుకుంటున్న అధికారులపై తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) విరుచుకుపడుతోంది. అత్యధిక కేసులు నమోదు చేస్తూ రికార్డులతో దూసుకెళుతోంది. గత…

Continue Reading →

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్…

Continue Reading →

రాజీవ్ స్వగృహ ఓపెన్ ఫ్లాట్లకు వేలం

హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను (plots) బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది.…

Continue Reading →

రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : తెలంగాణలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్‌ వర్మ జనవరి 25, ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ…

Continue Reading →