ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు.. కార్మికుడి మృతి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగయిపల్లిలోని ఎమ్మెస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ‌లో సోమవారం భారీ పేలుడు సంభవించింది. బట్టీ పేలుడు ఘటనలో కార్మికుడు మృతి చెందాడు. మరో…

Continue Reading →

హౌసింగ్ బోర్డు భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : హౌసింగ్ బోర్డు భూములు ప‌రిర‌క్ష‌ణ‌కు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల…

Continue Reading →

సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం: మంత్రి శ్రీధర్ బాబు

భారతీయ సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారతీయ 14…

Continue Reading →

టిమ్స్ హాస్పిటల్స్ పనుల్లో వేగం పెంచాలి: ఆర్.అండ్.బి. స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాలు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్…

Continue Reading →

ఈ నెల 19న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన కీలక భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ఈ నెల 19న ఆ పార్టీ శాసనసభా పక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తెలంగాణ భవన్‌లో జరిగే భేటీలో…

Continue Reading →

అందెశ్రీని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే: రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి ఫణి కుమార్

హైదరాబాద్ : ప్రజాకవి అందెశ్రీ ని ప్రపంచానికి పరిచయం చేసింది సమాచార శాఖనే అని రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి, సామాచార, పౌర సంబంధాల శాఖ పూర్వ స్పెషల్…

Continue Reading →

విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : కాలానుగుణంగా మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో సమూలమైన, విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని…

Continue Reading →

కాలుష్యంపై పీసీబీ ప్రధాన కార్యాలయం ఎదుట దోమడుగు ప్రజల ధర్నా

హెటిరో యూనిట్ -1 పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలని, కాలుష్య కోరల నుంచి తమ గ్రామాన్ని కాపాడాలని దోమడుగు గ్రామ రైతులు పోరాటం ఉధృతం చేస్తున్నారు. దీని ద్వారా…

Continue Reading →

జ‌న‌వ‌రిలో జ‌రిగే స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌- సార‌ల‌మ్మజాతర జ‌న‌వ‌రి నెల‌లో ప్రారంభం కానున్న నేప‌ధ్యంలో జాత‌ర కోసం శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఉమ్మ‌డి…

Continue Reading →

జర్మనీతో సుదీర్ఘకాలంగా స్నేహబంధం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జర్మనీ, భారతదేశం మధ్య సుదీర్ఘకాలంగా స్నేహబంధం కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత పటిష్టంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.…

Continue Reading →