అటవీశాఖలో అవినీతి అనకొండలు

అడవిని రక్షించాల్సిన కొందరు అటవీశాఖ అధికారులు అడవిని అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడిక్కక్కడ కాంట్రాక్టర్లతో చేతులు కలిపి లంచాలు తీసుకుంటూ సొంత ఖాతాలలో జమచేసుకుంటున్నారు. కోట్ల కోట్లు…

Continue Reading →

పదేళ్లలో గ్లోబల్ సిటీగా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా ఆకర్షించేలా… పదేళ్లలో హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Continue Reading →

నిజాయితీ, సేవాభావంతో పనిచేయండి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ఎంతో మంది మధ్య పోటీపడి, నిబద్ధతతో కష్టపడి సాధించిన గ్రూప్-1 డిప్యూటీ కలెక్టర్ల ఉద్యోగాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…

Continue Reading →

ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ప్రతి పేదవాడికి సొంత ఇల్లును సమకూర్చడం, భూ యాజమానులకు తమ భూమి పై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్,…

Continue Reading →

ఏసీబీ వలలో భద్రాచలం ఫారెస్ట్ అధికారులు

రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భ‌ద్రాచ‌లం అట‌వీ శాఖ ఉన్నతాధికారులు ఇద్ద‌రు రెడ్…

Continue Reading →

పారదర్శకంగా బదిలీలు చేపట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైద్రాబాద్: ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి…

Continue Reading →

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెల‌పండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఏడు కారిడార్ల‌తో…

Continue Reading →

అక్ర‌మ క్ర‌షింగ్ యూనిట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లు

అనుమ‌తిలేని క్ర‌షింగ్ యూనిట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం 8 క్ర‌షింగ్ యూనిట్ల‌తో పాటు.. 13 ఆర్ఎంసీ ప్లాంట్ల‌లో మూడింటిని నేల‌మ‌ట్టం చేసింది. మిగిలిన…

Continue Reading →

రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ఆన్ లోడింగ్ పెంచాలి: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

రబీ ధాన్యం సేకరణలో భాగంగా మిల్లుల వద్ద ఆన్ లోడింగ్ పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. అన్లోడింగ్ తోపాటు, వెహికల్ రోటేషన్,…

Continue Reading →

రెండు భారీ జిసిసిలను ఏర్పాటు చేయనున్న బిఎఎస్ఎఫ్: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: రసాయనాల తయారీలో ప్రపంచంలోని అతి పెద్ద సంస్థల్లో ఒకటైన బిఎఎస్ ఎఫ్ (BASF) హైదరాబాద్ లో రెండు జిసిసి లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. గ్లోబల్…

Continue Reading →