కాళేశ్వరం అవినీతి పై CBI మౌనం బీజేపీ-బీఆర్ఎస్ లాలూచికి నిదర్శనం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హన్మకొండ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై కమీషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి అప్పగించి…

Continue Reading →

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సమీక్ష

హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో…

Continue Reading →

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: ప్రధాని మోడీకి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే…

Continue Reading →

ఏరోస్పేస్ దిగ్గజాలకు వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు…

Continue Reading →

నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు: రిజ‌ర్వు బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రఘురామ్ రాజన్

నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రిజ‌ర్వు బ్యాంక్ మాజీ గ‌వ‌ర్న‌ర్ రఘురామ్ రాజన్ స్ప‌ష్టం చేశారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కోసం పోషకాహార…

Continue Reading →

మొక్కజొన్న కొనుగోళ్లతో పాటు జొన్న కూడా కొనుగోలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం

రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మొక్కజొన్న పంటతో పాటు జొన్న పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం…

Continue Reading →

ప్ర‌భుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణికి 56 ఫిర్యాదులు

ప్ర‌భుత్వ భూములు కాపాడాలంటూ హైడ్రా ప్ర‌జావాణికి విజ్ఞ‌ప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌భుత్వ భూమికి సంబంధించి గ‌జం స్థ‌లం క‌బ్జా అవుతున్నా న‌గ‌ర ప్ర‌జ‌లు ఊరుకోడంలేదు. గ‌తంలో మ‌న‌కెందుకులే అనుకునేవాళ్ల‌మ‌ని..…

Continue Reading →

రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్‌ అసిస్టెంట్‌

ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి రూ. 5 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు…

Continue Reading →

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ JAC

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ JAC. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన…

Continue Reading →

యువ ఇంజనీర్ల శిక్షణ బాధ్యతను పరిశ్రమలు స్వీకరించాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

తెలంగాణాలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి, ఉద్యోగాలకు సంసిద్దులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటి, పరిశ్రమల మంత్రి…

Continue Reading →