స్పుత్నిక్ వ్యాక్సిన్ సంస్థ‌తో డాక్ట‌ర్ రెడ్డీస్ ఒప్పందం

నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌కు ర‌ష్యా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన విష‌యం తెలిసిందే. ఆ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ ఆర్‌డీఐఎఫ్‌.. హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్…

Continue Reading →

సాచ్యురేషన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో‌ అడవుల పునరుద్ధరణ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో క్షీణించిన అడవులను సాచ్యురేషన్‌ పద్ధతిలో పునరుద్ధరించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్.‌ శోభ చెప్పారు. అటవీ పునరుద్ధరణపై అరణ్యభవన్‌లో…

Continue Reading →

ఓజోన్ (ఓజోన్ డే) పరిరక్షణే ధ్యేయంగా..

ఓజోన్ పొరను రక్షించుకోవడానికి ఓ రోజును పెట్టుకోవడానికి బలమైన కారణాలున్నాయి. ఈ భూమిపై జీవరాశి ఉండటానికి ఓజోనే కారణం. ఆ పొరే లేకపోతే… భూమి అగ్నిగోళంలా మండుతూ…

Continue Reading →

హరితహరంలో మేడ్చల్‌ను అగ్రస్థానంలో నిలుపాలి : జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హ రితహారం కార్యక్రమాన్ని మేడ్చల్‌ జిల్లాలో అగ్రగామిగా నిలుపాలని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వ ర్లు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగం…

Continue Reading →

జాతీయ నదుల సంరక్షణ కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు

దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ…

Continue Reading →

ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా టూరిజం అభివృద్ధి: ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప‌్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేలా తెలంగాణ‌లో టూరిజంను అభివృద్ధి చేస్తామ‌ని రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్తరాల సంద‌ర్భంగా నర్సంపేట నియోజకవర్గం…

Continue Reading →

కాలుష్యాన్ని నియంత్రిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్‌

జీడిమెట్ల, దూలపల్లి పారిశ్రామికవాడల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ అన్నారు. దూలపల్లిలో రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన…

Continue Reading →

హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద…

Continue Reading →

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం…

Continue Reading →

పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…

Continue Reading →