పల్లె ప్రకృతి వనాల ఏర్పాటును త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. తుర్కపల్లి, చోక్లాతండాలోని పల్లె ప్రకృతి వనాలతో పాటు మండల కేంద్రంలోని డబుల్బెడ్రూం ఇండ్లు, రైతు…
ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు…
సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం నందికంది గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులోని బ్లూ క్రాఫ్ట్ ఆగ్రో లిమిటెడ్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు…
మచ్చబొల్లారం డంపింగ్యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారంలో ఉన్న డం పింగ్ యార్డ్ను తరలించాలని కోరుతూ…
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశ రాజధాని నగరంలో సైతం హరిత యజ్ఞం కొనసాగుతుంది. ఇప్పటికే…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహబూబాబాద్ కలెక్టర్ విపి గౌతమ్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు…
తమిళనాడులోని ట్యుటికోరిన్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఒకేసారి 28 నెమళ్లు మృతి చెందాయి. ఈ ఘటన బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కొవిల్పట్టి గ్రామంలోని…
హరితహారానికి సంబంధించి జీపీల్లో ప్రభుత్వస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చిన నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లను ఈనెల 25లోగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. ఆరవ విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగారం మున్సిపాలిటీ…
వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న ఓజోన్ పొరను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్…









