తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

బండి సంజయ్‌ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ

 కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు విచారణ కోసం ప్రత్యేక అధికారిని నియమించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీజీపీ…

Continue Reading →

ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన యూరియా సరఫరా, నిల్వలు మరియు నానో యూరియా వినియోగంపై వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల…

Continue Reading →

కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు వేగవంతం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర…

Continue Reading →

రైతు సంక్షేమం – ఆధునిక వ్యవసాయ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 4 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో నైపుణ్య శిక్ష‌ణాభివృద్ధి కోర్సుల‌తో డిగ్రీ క‌ళాశాల‌లు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: మైనారిటీ విద్యార్థుల కోసం ఉమ్మ‌డి జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక డిగ్రీ క‌ళాశాల‌లు ఏర్పాటు చేయాల‌ని.. వాటిలో నైపుణాభివృద్ధి, ఏఐ శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌మివ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి…

Continue Reading →

మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని కలిసిన డిజిపీ సి.వి. ఆనంద్

హైద‌రాబాద్‌: రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర డిజిపీ సి.వి. ఆనంద్ శుక్ర‌వారం స‌చివాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి…

Continue Reading →

మూసీ నివాసితులకు డిప్యూటీ సీఎం భరోసా

మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులయ్యే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా తగిన సాయం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

Continue Reading →

ప్రజా పక్షపాతిగా మూసీ పునరుజ్జీవనం.. కేబినెట్ సబ్ కమిటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యంతో చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కేవలం ఒక నది ప్రక్షాళన మాత్రమే కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని…

Continue Reading →