‘మనుషుల ఆయువు తీస్తున్న విష వాయువు’

రసాయన పరిశ్రమల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయ‌ని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్…

Continue Reading →

కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన చేసిన పర్యావరణ ప్రేమికులపై కేసు నమోదు

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు,…

Continue Reading →

రిజర్వ్‌ అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే వాహనాలకు టోల్‌ ఫీజు రూ.600: మంత్రి కొండా సురేఖ

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ…

Continue Reading →

హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

హైదరాబాద్ : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్…

Continue Reading →

రైతుల ఖాతాల్లోకి రూ. 4,520 కోట్లు

2025-26 రబీ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌరసరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటి వరకు విజయవంతంగా 30 లక్షల…

Continue Reading →

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు…

Continue Reading →

చంచల్ గూడలో తెలంగాణ జైలు మ్యూజియం మరియు “ఫీల్ ది జైల్ ఎక్స్పీరియన్స్ / జైల్ అనుభవం”ను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ Shiv Pratap Shukla గారు ఈరోజు హైదరాబాద్ లోని చంచల్ గూడలో తెలంగాణ జైలు మ్యూజియం మరియు ప్రత్యేకమైన “ఫీల్…

Continue Reading →

తెలంగాణలో చెరువులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి కొండా సురేఖ 

తెలంగాణ రాష్ట్రంలో చెరువులు, సరస్సులు, వెట్‌ల్యాండ్స్ పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల సమీక్షా సమావేశం ఈరోజు…

Continue Reading →

మిషన్ మోడ్‌లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి: s రేవంత్ రెడ్డి

మిషన్ మోడ్‌లో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి…

Continue Reading →

10 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్‌ భర్త ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కొమురవెల్లి…

Continue Reading →