మే 18 -23 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, మే 15: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు తెలంగాణ వ్యాప్తంగా పర్యాటక…

Continue Reading →

గిరిజన సంక్షేమంలో AI విప్లవం.. తెలంగాణ నుంచి దేశానికి నూతన మార్గదర్శకం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : గిరిజన సంక్షేమాన్ని సంప్రదాయ సంక్షేమ కార్యక్రమాల పరిమితి నుంచి డిజిటల్ సాధికారత దిశగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

భూగర్భజలాల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

భూగర్భ జలాల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి…

Continue Reading →

తెలంగాణలో క్యాన్సర్ వ్యాధిపై సమగ్ర నివేదికను అందజేసిన నోరి దత్తాత్రేయుడిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో క‌లిసి క్యాన్స‌ర్ అట్లాస్ ఆఫ్ తెలంగాణను అంద‌జేసిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, ప్ర‌ముఖ క్యాన్స‌ర్ వైద్య‌నిపుణులు నోరి దత్రాత్రేయ. ఈ కార్యక్రమంలో…

Continue Reading →

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు–త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ…

Continue Reading →

గిరిజన మహిళలు, రైతులు, యువత ఆర్థికాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం…

Continue Reading →

కాళేశ్వర క్షేత్రంలో సరస్వతీ అంత్య పుష్కర పుష్క‌రాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం వేదికగా సరస్వతీ నది అంత్య పుష్కరాలను తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది. ఈ పుష్క‌రాలలో పాల్గొనాల్సిందిగా ఉప…

Continue Reading →

పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ప్రభుత్వం తగ్గించాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలపై తీవ్రమైన భారం మోపుతున్నాయని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో…

Continue Reading →

ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి కొండా సురేఖ

సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన వి. హనుమంతరావుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ…

Continue Reading →

డీజీపీ సీవీ ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలసిన వరంగల్ సీపీ

తెలంగాణ రాష్ట్ర నూతనంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్, ఐపిఎస్ ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్ డీజీపీ కార్యాలయంలో మర్యాద…

Continue Reading →