ఈనెల 21 వ తేదీ నుండి జూన్ 1 వరకు సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

హైదరాబాద్ : ఈనెల 21 వ తేదీన కాళేశ్వరంలో ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు దాదాపు 40 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినందున,…

Continue Reading →

“నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” ప్రదానం కార్యక్రమం

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో శనివారం “నసీమ్ ఆరిఫీ ఉర్దూ మీడియా అవార్డ్స్–2025” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. CETI ఫౌండేషన్ ఆధ్వర్యంలో, తెలంగాణ మీడియా…

Continue Reading →

హైదరాబాదు నుండి వరంగల్ వెళ్లే వాహనదారులు మళ్లింపు

ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు ముఖ్యంగా తెలియజేయునది, ఉప్పల్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పిల్లర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం…

Continue Reading →

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ టెలీకాన్ఫరెన్స్

హైదరాబాద్ : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 18 తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహించే యువజన,…

Continue Reading →

జడ్చర్ల మున్సిపల్‌ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపల్‌ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మారెడ్డి…

Continue Reading →

హరిత నిధి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: మంత్రి కొండా సురేఖ

హరిత నిధి 7వ రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →

గొలుసుక‌ట్టు చెరువుల‌తో వ‌ర‌ద‌ల‌కు క‌ట్ట‌డి: హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగ‌నాథ్

“గొలుసుక‌ట్టు చెరువుల‌కు పెట్టింది పేరు మ‌న హైద‌రాబాద్‌. లేక్‌సిటీగా పేరున్న ఈ మ‌హాన‌గ‌రంలో మొత్తం 1384 చెరువులుంటే ఇందులో 625 చెరువుల జాడ క‌నిపించ‌డంలేదు. ఉన్న 759…

Continue Reading →

కుల కార్పొరేషన్లకు నిధులు, విధులు.. పెరిక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : పేద కుటుంబానికి సొంత ఇల్లు అనేది కేవలం నివాసం మాత్రమే కాదని, అది వారి ఆత్మ గౌరవానికి, భద్రమైన భవిష్యత్తుకు ప్రతీకని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

సీఎస్ కె. రామకృష్ణారావు అధ్యక్షతన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

Continue Reading →