కుప్పలుగా నోట్ల కట్టలు.. జలమండలి (HMWSSB) జీఎం ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్ జలమండలి జనరల్ మేనేజర్ కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈరోజు(మంగళవారం) తెల్లవారుజాము నుంచే…

Continue Reading →

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ప్ర‌కృతి విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాలను కాపాడ‌డం, వీలైనంత వ‌ర‌కూ ఆస్తులకు న‌ష్టం క‌ల‌గ‌కుండా చూడ‌డ‌మే ల‌క్ష్యంగా ప్రభుత్వ ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

Continue Reading →

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు

హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్…

Continue Reading →

తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులను సన్మానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

జగదల్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): దేశాన్ని పట్టి పీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి, నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్…

Continue Reading →

మ్యూజియాలు జీవన విధానానికి అద్దం పట్టే జ్ఞాన కేంద్రాలు

హైద‌రాబాద్ : మ్యూజియాలు అనేవి కేవలం పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు, జీవన విధానానికి అద్దం…

Continue Reading →

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు డైట్‌ బిల్లులు విడుదల: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ వసతి గృహ పాఠశాలల నిర్వహణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన…

Continue Reading →

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’తో పర్యాటక రంగానికి సరికొత్త కళ: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను, ప‌ర్యాట‌క శోభ‌ను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ప్రజా పాలన…

Continue Reading →

చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం. సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్సీలు ఫ్రొ,,…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు. ఈ నెల 21…

Continue Reading →

మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి బలమైన వేదిక: మంత్రి సీతక్క

హైదరాబాద్: ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక (Annual Action Plan) అమలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ పంచాయ‌తీ రాజ్,…

Continue Reading →