ఆఫీస‌ర్స్ కాల‌నీవాసుల‌కు అండ‌గా హైడ్రా

పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడ‌డంలో కాల‌నీవాసుల‌కు హైడ్రా ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు తెలిపారు. కాల‌నీల‌లోని నివాసితులు, సంక్షేమ…

Continue Reading →

పార్కుల‌ను కాపాడి లేఔట్‌కు ప్రాణం పోయిండి

లే ఔట్‌ల‌లోని ర‌హ‌దారుల‌ను, పార్కుల‌ను క‌బ్జా చేసేస్తున్నారు. ప‌క్క కాల‌నీల‌కు దారులు లేకుండా గోడ‌లు క‌డుతున్నారు. ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లం పెద్ద…

Continue Reading →

డా. ఎంసీఆర్ టిమ్స్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

హైదరాబాద్: సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా. ఎంసీఆర్ టిమ్స్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇవాళ డాక్టర్ ఎం.సి.ఆర్ టిమ్స్ ప్రారంభం

హైదరాబాద్ : సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్ లో నిర్మించిన ప్రతిష్ఠాత్మక డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ…

Continue Reading →

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం: సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలోని ప్రతి…

Continue Reading →

అమరదీపం వేదికగా చారిత్రాత్మక ఘట్టం.. ఉద్యమకారుల నడుమ అధికారిక లాంఛనాలతో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ.. సీఎం రేవంత్ రెడ్డికి కమిటీ కృతజ్ఞతలు..

హైదరాబాద్ : భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల…

Continue Reading →

సెప్టెంబర్ మొదటివారంలో పనులు మొదలు కావాల్సిందే..: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

‘గోదావరి పుష్కరాలు-2027’ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ మొదటి వారంలో పనులను ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఐటీ,…

Continue Reading →

మహనీయుల స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, పూలే దంపతుల ఆశయాల సాధనకు కంకణబద్ధులై పని చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి : స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్

రవాణా, ఆర్ అండ్ బి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ పంద్రాగస్టు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

మండల నోడల్ అధికారుల ( 560 మంది ఎం.పీ.డీ.వో. లు ) శిక్షణ కార్యక్రమం: ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి

ప్రజలకు జవాబుదారులం అనే విషయాన్ని అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించవద్దని, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి అధికారి అంకితభావం, బాధ్యతతో విధులు నిర్వహించాలని రాష్ట్ర స్థాయి…

Continue Reading →