ఎండ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర…

Continue Reading →

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యి రాష్ట్ర అభివృద్ధి, విద్యా…

Continue Reading →

శాంతి భద్రతలపై అలసత్వం సహించను: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: శాంతి భద్రతల విషయంలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం…

Continue Reading →

జలమండలి జీఎం ఇంట్లో నోట్ల కట్టలు.. నగల గుట్టలు

 హైదరాబాద్‌లో మరో భారీ అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్టు కనుగొన్న ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ జలమండలి జనరల్‌…

Continue Reading →

జూన్ 2న పరేడ్‌ గ్రౌండ్స్ లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు: ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్

హైదరాబాద్ : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను…

Continue Reading →

భూసార ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పచ్చిరొట్ట విత్తనాలు, జిప్సం వాడకంపై రైతులకు దిశానిర్దేశం

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు పంట దిగుబడుల్లో కీలకపాత్ర పోషించే భూసార ఆరోగ్య పరిరక్షణ, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు లక్ష్యంగా తెలంగాణ…

Continue Reading →

ఇకపై వాట్సాప్‌ మీసేవలో మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు

జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా…

Continue Reading →

శారీరక సాక్షరత ప్రాముఖ్యం పెరగాలి: పుల్లెల గోపీచంద్

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించిన “యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్–2026” కార్యక్రమంలో పద్మభూషణ్ పురస్కార గ్రహీత పుల్లెల గోపీచంద్ “ఫిజికల్ లిటరసీ” అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.…

Continue Reading →

స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పట్టణ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం కేంద్ర గృహనిర్మాణ,…

Continue Reading →

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలి: చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి

నేటి డిజిటల్ యుగంలో జర్నలిజం రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో మీడియా వృత్తిదారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడ్డారు.…

Continue Reading →