ఆదాయానికి మించి ఆస్తులపై కేసు.. వరంగల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆస్తులు సీజ్‌

అవినీతి ఆరోపణలతో సస్పెండ్‌ అయిన హనుమకొండ వడ్డేపల్లి వరంగల్‌ ఆర్‌వో కార్యాలయం సబ్‌ రిజిస్ట్రార్‌-2 దావులూరి ఆనంద్‌ అక్రమ ఆస్తులను ఏసీబీ అధికారులు సీజ్‌ చేశారు. అవినీతి…

Continue Reading →

ఉపాధి హామీ పనులు వేగవంతం చేయండి: పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్

హైదరాబాద్ : ఉపాధి హామీ పథకం (NAREGA) కింద వేజ్ కంపోనెంట్, మెటీరియల్ కంపోనెంట్ పనులను వేగవంతం చేయాలని, అన్ని పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని రాష్ట్ర…

Continue Reading →

ఈనెల 22న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సదస్సులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్ని జిల్లాల్లో ఈనెల 22న జిల్లాస్థాయి…

Continue Reading →

టామ్‌కామ్ ద్వారా భారత్–యూరప్ నైపుణ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న తెలంగాణ: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ : తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు శాఖ మంత్రి డా.…

Continue Reading →

వైభవంగా స‌ర‌స్వ‌తీ అంత్య పుష్క‌రాలు: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరం…

Continue Reading →

ఆసిఫాబాద్ గడ్డపై ‘ఇందిరమ్మ పండుగ’: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కొమరం భీమ్ ఆసిఫాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న… పేదల సొంతింటి కలలను నిజం చేసే ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇండ్ల’ రెండో విడత…

Continue Reading →

హైదరాబాద్ వెలుపలా జీసీసీల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ మ‌హ‌న‌గ‌రానికే కే కాదు… జిల్లాలకూ ఐటీ వెలుగులు విస్తరించాలని రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. హైదరాబాద్ అవతల కూడా గ్లోబల్ కెపబిలిటీ…

Continue Reading →

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సమావేశం

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

Continue Reading →

ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

ఎంసీఆర్.హెచ్.ఆర్.డీ. బోధి పెవిలియన్ లో పరిశ్రమల శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారత్ ఫ్యూచర్ సిటీ లో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటుపైన…

Continue Reading →

ఎండ తీవ్ర‌త నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర…

Continue Reading →