నేటి నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సమీక్షలు

హైదరాబాద్: ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత చేరువ చేయడం, భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూప‌డమే ల‌క్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

‎​దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎కేంద్ర–రాష్ట్రాల మధ్య  ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి…

Continue Reading →

ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం

ఫిలిప్పీన్స్ దేశ రాజధాని మనీలా లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుల బృందం గురువారం సందర్శించింది. విదేశాంగ…

Continue Reading →

ఏసీబీ వలలో ఎమ్మార్వో.. 15 బృందాలతో సోదాలు

ఏసీబీ అధికారుల వలలో మరో ఉన్నతాధికారి చిక్కారు. భారీ అవినీతి, అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్…

Continue Reading →

అభ్యంతరాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.. సీఈవో సుదర్శన్‌రెడ్డి

ఓటర్ల జాబితాలోని వ్యత్యాసాలు (అనామలిస్‌), నో-మ్యాపింగ్‌ కేసులతోపాటు దరఖాస్తులు, అభ్యంతరాల పరిషారంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్‌రెడ్డి అధికారులను…

Continue Reading →

మంత్రి కొండా సురేఖకు నోటీసులు

సీఎం రేవంత్‌రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డిపై కొండా మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ విషయంపై…

Continue Reading →

22/ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం

హైదరాబాద్ :- 22/ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టిందని రెవెన్యూ,…

Continue Reading →

రైతులను విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్దాలి: వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి ఐఏఎస్

హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో నీటి వినియోగాన్ని, తద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు పంటల వైవిధ్యీకరణ, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ సౌర విద్యుదీకరణ వంటి చర్యలను…

Continue Reading →

ఫిలిప్పీన్స్ లో ఇండియన్ ఎంబసీని సందర్శించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ

తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించేందుకు…

Continue Reading →

బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా…

Continue Reading →