ఇవి వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా త్వరలో హైదారాబాద్ లో విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నాడు ఆ సంస్థ ఇండియా ప్రతినిధులను…
మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE ఆపరేషన్స్ ) ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ శాఖ…
మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఆయనకి…
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారంనాడు నాంపల్లిలోని…
హైదరాబాద్: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు, మాజీ ప్రధాని, ‘భారత రత్న’ స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరు పై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో వంద…
హైదరాబాద్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు” కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా “క్రీడా దినోత్సవం”ను అత్యంత ఘనంగా…
హైదరాబాద్ : “పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కు శక్తివంతమైన సాధనం” అని…
దేశ, రాష్ట్రాల పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్కల్యాణ్ అన్నారు.…
బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ ఏసీబీ అహికరులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పెండ్లి విషయంలో అభిషేక్ అనే యువకుడు…









