హైదరాబాద్ లో టెస్లా ఇవి కార్ల షోరూం…

ఇవి వాహనాల దిగ్గజ సంస్ధ టెస్లా త్వరలో హైదారాబాద్ లో విక్రయ, సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శుక్రవారం నాడు ఆ సంస్థ ఇండియా ప్రతినిధులను…

Continue Reading →

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్‌ ఏడీఈ

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ (ADE ఆపరేషన్స్‌ ) ముద్దం రమణా రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్‌ శాఖ…

Continue Reading →

రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ 8 ఇళ్లలో ఏసీబీ సోదాలు..భారీగా ఆస్తుల గుర్తింపు

 మేడ్చల్ – మల్కాజ్‌గిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా గతంలో పని చేసిన వంశీ మోహన్ నివాసంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లోని ఆయనకి…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం: చైర్మన్ కే. శ్రీనివాస్

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21 మందికి ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారంనాడు నాంపల్లిలోని…

Continue Reading →

భారత రత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మహోన్నత నాయకుడు, మాజీ ప్రధాని, ‘భారత రత్న’ స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి…

Continue Reading →

ఎం.జే.పి. బ్రాండింగ్ క్రియేట్ చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరు పై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో వంద…

Continue Reading →

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన క్రీడా దినోత్సవం

హైదరాబాద్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ అండ్ యూత్ వారోత్సవాలు” కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా “క్రీడా దినోత్సవం”ను అత్యంత ఘనంగా…

Continue Reading →

ఇన్ఫ్లుయెన్సర్లు ప‌ర్యాట‌క ప్ర‌మోష‌న్ తో పాటు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

హైదరాబాద్ : “పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌కు శక్తివంతమైన సాధనం” అని…

Continue Reading →

కాలుష్య కారక పరిశ్రమలు గ్రీన్‌ బెల్ట్‌ నిబంధనలు పాటించాల్సిందే: డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌

దేశ, రాష్ట్రాల పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు.…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మహిళా ఎస్సై

 బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో లంచం తీసుకుంటూ మహిళా ఎస్‌ఐ ఏసీబీ అహికరులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పెండ్లి విషయంలో అభిషేక్‌ అనే యువకుడు…

Continue Reading →