పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేర్చాల‌నే ల‌క్ష్యంతో గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిగారి నాయ‌క‌త్వంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలలో…

Continue Reading →

మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఈ రోజు సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకి గిరిజన…

Continue Reading →

రెండేళ్ల‌లో ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తి చేయాలి: సీఎం రేవత్ రెడ్డి

హైద‌రాబాద్‌: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి…

Continue Reading →

తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్ బాబు

దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’…

Continue Reading →

విద్యలో పెట్టుబడి… భవిష్యత్తుకు బలమైన పునాది: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్: “విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం” అనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ…

Continue Reading →

ఏసీబీ అధికారులమంటూ మోసం

‘హాలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్న.. మీరు లంచం డబ్బులు బాగా తీసుకుంటున్నారట.. మీ మీద ఫిర్యాదు వచ్చింది.. సెటిల్‌ చేసుకోండి.. అర్జెంట్‌గా డబ్బులు ఆన్‌లైన్‌లో అకౌంట్‌కు…

Continue Reading →

కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ కుటుంబానికి కోటి పరిహారం

రౌడీషీటర్‌ రియాజ్‌ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్‌ ప్రమోద్‌కుమార్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ వెళ్లిన డీజీపీ… ప్రమోద్‌ కుటుంబ…

Continue Reading →

“తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే లో పాల్గొన్న 3 లక్షల మంది*

హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.…

Continue Reading →

పోలీసు సంక్షేమ నిధికి 8 లక్షల విరాళం

ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ విజేతగా పోలీస్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ : ఛామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ…

Continue Reading →

‘తేమ’ పేరిట కోత విధిస్తే సహించం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తిరుమలాయపాలెం : భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం,…

Continue Reading →