ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశం: సీఎస్ కె. రామకృష్ణారావు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడమే యూనిఫైడ్ స్మార్ట్ కార్డు…

Continue Reading →

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలి: ముఖ్య ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాలో చేర్చాలని, అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించాలని భారత ఎన్నికల సంఘం త్వరలో రాష్ట్రంలో…

Continue Reading →

TIMS హాస్పిటల్ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలన

TIMS – సనత్ నగర్ లోని హాస్పిటల్ ప్రారంభానికి ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో…

Continue Reading →

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

ప్రపంచానికే తలమానికంగా “ఫ్యూచర్ సిటీ”: మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు

హైదరాబాద్ : ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం నాడు రాష్ట్ర…

Continue Reading →

భూమి సర్వే కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వడ్డేపల్లి సర్వేయర్‌

భూమి సర్వే కోసం రైతును రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేసిన ఓ మండల సర్వేయర్‌ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి…

Continue Reading →

30 ఎకరాల భూమి నాలా కన్వర్షన్‌కు 30 లక్షలు డిమాండ్‌

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట తహస్దీలార్‌, జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ సుచరిత ఏసీబీ వలలో చిక్కారు. రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. 30 ఎకరాల భూమి…

Continue Reading →

మాయ‌మౌతున్న చెరువును కాపాడిన హైడ్రా

చెరువుల క‌బ్జాల‌ను హైడ్రా సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించింది. మంగ‌ళ‌వారం ఒకే రోజు రెండు చెరువుల‌ను హైడ్రా కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్‌లో క‌బ్జాదారులు మాయం…

Continue Reading →

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడంతో, దాని ముగింపు వేడుకలను పురస్కరించుకుని జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా…

Continue Reading →

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ

 ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య…

Continue Reading →