కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ కంపెనీలకు రూ.1.55 కోట్ల జరిమానా

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎన్జీటీ ఆదేశం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి కాలుష్యానికి కారణమవుతున్న ఫార్మస్యూటికల్‌ (పరిశ్రమ) కంపెనీల నుంచి రూ.1.55 కోట్ల జరిమానాను వసూలు…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ నటి మీనా

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖ యాంకర్స్

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రకృతి ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతూ అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ గ్రీన్‌ఇండియాచాలెంజ్‌లో ఆదివారం బిగ్‌ బాస్‌ ఫేమ్‌ అరియానా గ్లోరీ…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన యాంకర్‌ ప్రత్యూష

యాంకర్‌ ప్రత్యూష గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. యాంకర్‌ దేవి నాగవల్లి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రత్యూష ఆదివారం మొక్కలు నాటారు. ఈ…

Continue Reading →

చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఇసుక ట్రాక్టర్లతో నిరసన

మంచిర్యాల జిల్లా చెన్నూర్ ​కు చెందిన పలువురు టీఆర్ఎస్​ లీడర్లు ఇసుక అక్రమ రవాణా చేస్తూ తమ ఉపాధిని దెబ్బ తీస్తున్నారంటూ టౌన్​లోని ట్రాక్టర్ల ఓనర్లు శనివారం…

Continue Reading →

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

మై హోం సిమెంట్స్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు…

Continue Reading →

కేంద్ర‌మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్‌కి ‘వృక్షవేదం’ అంద‌జేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్

తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కి అంద‌జేశారు. ప్రకాష్ జవదేకర్‌తో…

Continue Reading →

ఉద్యాన, వెటర్నరీ వర్సిటీలకు వీసీలుగా నీరజ ప్రభాకర్‌, రవీందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీకి, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి ప్రభుత్వం నూతన వైస్‌ చాన్స్‌లర్లను నియమించింది. ఉద్యాన వర్సిటీ వీసీగా డాక్టర్‌…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన బిగ్ బాస్ ఫేం సుజాత‌

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న…

Continue Reading →