కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్ పట్టణంలోని గండి రామన్న హరితవనంలో రూ.2.25  కోట్లతో నిర్మించిన కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల…

Continue Reading →

‘దివీస్‌’ ఆందోళనకారులపై కేసుల తొలగింపునకు సర్కారు ఆదేశాలు

దివీస్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై పెట్టిన కేసులన్నిటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని సంబంధిత యాజమాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. స్థానికులు, మత్స్యకారుల అభ్యంతరాలను పరిష్కరించి,…

Continue Reading →

వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నిషేధం : మున్సిపాలిటీ చైర్మ‌న్ గ‌ట్టు యాద‌వ్

వ‌న‌ప‌ర్తి మున్సిపాలిటీ ప‌రిధిలో ప్లాస్టిక్ వాడ‌కాన్ని పూర్తిగా నిషేధించిన‌ట్లు మున్సిపాలిటీ చైర్మ‌న్ గ‌ట్టు యాద‌వ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన రహదారుల గుండా మున్సిపాలిటీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు

తెలంగాణ రాష్ట్ర అట‌వీశాఖ‌లో బ‌దిలీలు జ‌రిగాయి. మేడ్చ‌ల్ జిల్లా అట‌వీ అధికారిగా కొన‌సాగుతున్న‌ సుధాక‌ర్ రెడ్డి..  అర‌ణ్య భ‌వ‌న్‌లో విజిలెన్స్ డీఎఫ్‌వోగా నియామ‌కం అయ్యారు. మేడ్చ‌ల్ జిల్లా…

Continue Reading →

ఆరు అక్రమ క్రషర్లు సీజ్‌ : తహసీల్దార్‌ శివకుమార్‌

తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న క్రషర్లపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉస్మాన్‌నగర్‌ గ్రామంలో ఒకటి, కొల్లూర్‌ గ్రామంలో ఐదు చోట్ల క్రషర్లను…

Continue Reading →

విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

విశాఖ స్టీల్‌ ప్లాంటులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 ద్రవ రూప ఉక్కును ఉంచిన లాడిల్ జారిపడటంతో ప్రమాదం సంభవించింది. లాడిల్ జారిపడిన ప్రదేశంలో ఆయిల్…

Continue Reading →

నిజామాబాద్‌ జిల్లాలోని డాంబర్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి మండలం మాక్లూర్‌ తండా శివారులో గల డాంబర్‌ ప్లాంట్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పీఎస్‌కే కంపెనీకి చెందిన ప్లాంట్‌లో 12…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాటిన బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స‌క్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతుంది. సంతోశ్‌ కుమార్‌ పిలుపు మేరకు పలు రంగాల ప్రముఖులు విరివిగా మొక్కలు…

Continue Reading →

దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ వద్ద ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు.  ఉద్యమకారులు…

Continue Reading →

భారత ఇంజనీర్‌కు ఐరాస పర్యావరణ అవార్డు

మనదేశానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్త విద్యుత్‌ మోహన్‌ ప్రతిష్ఠాత్మక ‘యంగ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ ద ఎర్త్‌-2020’ అవార్డును గెలుచుకున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని అడ్డుకోవడానికి పరిష్కారాలు చూపించేవారికి ఐక్యరాజ్యసమితి…

Continue Reading →