రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేరకు ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్…
అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎనుముల విజయ్-మహిత వివాహం జరిగింది.…
బేగంపేట డివిజన్లో పారుతున్న కూకట్పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…
అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ లోకేశ్ జైశ్వాల్ అన్నారు. కలెక్టరేట్లో…
ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం…
నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్క్యాప్టెన్ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…
బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…
సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో శనివారం కెమికల్ రియాక్టర్ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్…
పర్యావరణ మార్పు అనేది రాత్రికి రాత్రే జరిగే అద్భుతం కాదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. హానికర ఉద్గారాల కారణంగా గత 100…
అంజనీ సిమెంట్ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్) ఎదుట స్థానిక రైతులు గురువారం…









