మొక్క‌లు నాటిన బాలీవుడ్ న‌టుడు సంజ‌‌య్ ద‌త్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ పిలుపుమేర‌కు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నూతన దంపతులు

అప్పుడే పెళ్లైన కొత్త జంట గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క నాటింది. గురువారం కరీంనగర్‌ పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాల్‌లో ఎనుముల విజయ్‌-మహిత వివాహం జరిగింది.…

Continue Reading →

ఆ ఘాటును నివారించండి

బేగంపేట డివిజన్‌లో పారుతున్న కూకట్‌పల్లి నాలాలో విష రసాయనాలు కలుస్తుండంటంతో దాని నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారు. నాలా నుంచి వెలువడుతున్న దుర్గంధం…

Continue Reading →

అడవులను కాపాడుకోవడం అందరి బాధ్యత : తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌జైశ్వాల్‌

అంతరించిపోతున్న అడవులను కాపాడుకోవడమే కాకుండా వాటి పునరుద్ధరణకు జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అవసరమని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైశ్వాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లో…

Continue Reading →

ములుగు అటవీ కళాశాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు : ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

ములుగు అటవీ కళాశాల విద్యార్థులు జా తీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి గౌరవ సీఎం కేసీఆర్‌ కలలను నిజం చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం…

Continue Reading →

ఘాటువాసనలకు కారణమైన వివిన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ మూత

నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్‌క్యాప్టెన్‌ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…

Continue Reading →

బొల్లారం అగ్ని ప్రమాద కార్మికులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్‌లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా బొల్లారం వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో శనివారం కెమికల్‌ రియాక్టర్‌ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్‌…

Continue Reading →

‘ప‌ర్యావ‌ర‌ణ’ మార్పు పాపం భార‌త్‌ది కాదు: కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప‌్ర‌కాష్‌‌ జ‌వ‌దేక‌ర్

ప‌ర్యావ‌ర‌ణ మార్పు అనేది రాత్రికి రాత్రే జ‌రిగే అద్భుతం కాద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. హానిక‌ర ఉద్గారాల కార‌ణంగా గ‌త 100…

Continue Reading →

పంటలపై కాలుష్యం పడగ

అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో  రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట స్థానిక రైతులు గురువారం…

Continue Reading →