దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న దిగ్గజ సంస్థ ‘ఒరికా’…
హైదరాబాద్: “విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం” అనే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ…
‘హాలో నేను ఏసీబీ డీఎస్పీని మాట్లాడుతున్న.. మీరు లంచం డబ్బులు బాగా తీసుకుంటున్నారట.. మీ మీద ఫిర్యాదు వచ్చింది.. సెటిల్ చేసుకోండి.. అర్జెంట్గా డబ్బులు ఆన్లైన్లో అకౌంట్కు…
రౌడీషీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్కుమార్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వెళ్లిన డీజీపీ… ప్రమోద్ కుటుంబ…
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047 ” సిటిజన్ సర్వే కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది.…
ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ విజేతగా పోలీస్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ : ఛామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ట్రోఫీ…
తిరుమలాయపాలెం : భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణను అమలు చేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం,…
నగరం నలుమూలల విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హెచ్ఏండిఏ అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ, వేగవంతమైన పనితీరుతో ముందూ దూసుకుపోతోంది. గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…
సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కానీ ఈ నేరాల బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అలాగే భారీగా లోన్ యాప్లు…
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు, రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతిచెందాడు. ఆదివారం నాడు రియాజ్ను పోలీసులు పట్టుకున్నప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో అతడిని నిజామాబాద్…









