కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కిష‌న్‌ రెడ్డి

 కొత్త‌గా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రులు ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. తెలంగాణ‌కు చెందిన జీ. కిష‌న్‌ రెడ్డి ఇవాళ సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు…

Continue Reading →

టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీ భవన్‌కు చేరుకున్న ఆయన టీపీసీసీ చీఫ్‌గా పదవి చేపట్టారు. ఇక నేడు…

Continue Reading →

ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళన

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌ తాజా కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం.  ఈ…

Continue Reading →

తెలంగాణ పిసిబి ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లలో అవకతవకలు

* సీనియార్టీ లిస్ట్ ను పట్టించుకోకుండానే ప్రమోషన్లు ఇస్తున్న తెలంగాణ పిసిబి అధికారులు* రూల్ ఆఫ్ రిజర్వేషన్లు తెలంగాణ పిసిబికి వర్తించదా..?* కోర్టులో కేసులుండగానే అనర్హులకు ప్రమోషన్లు…

Continue Reading →

ఎన్నికల కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా

టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా,…

Continue Reading →

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డిని నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఏఐసీసీ ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా ఐదుగురిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ప‌ది మందిని ఉపాధ్య‌క్షులుగా ఏఐసీసీ నియ‌మించింది.…

Continue Reading →

శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న ఎన్‌వీ రమణ దంపతులు

భాతర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ రమణ దంపతులు గురువారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్‌ నుంచి శ్రుకవారం ఉదయం బ‌య‌లుదేరి శ్రీశైలం…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ సమన్లు

టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని ఈడీ ఎంపీ నామా నాగేశ్వరరావును ఆదేశించింది. బ్యాంకు రుణాలను…

Continue Reading →

ఢిల్లీలో పాత పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాలు వాడితే 10 వేల జరిమానా

దేశ రాజ‌ధానిలో కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా ఢిల్లీ ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఇక నుంచి 10 ఏళ్లు పైబ‌డిన డీజిల్ వాహ‌నాలు, 15 ఏళ్లు…

Continue Reading →

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఎంపీ సింగ్‌ను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి సీడబ్ల్యూసీ ఉత్తర్వులిచ్చింది. ఎంపీ సింగ్‌  ఇటీవల వరకు…

Continue Reading →