టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఇంట్లో, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు నిర్వహిస్తోంది. నామా ఇంటితో…
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకుని…
మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17…
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించడం నేటి పరిస్థితుల్లో మరింత ఆవశ్యకమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడడం…
పర్యావరణాన్ని కాపాడుకుందాం.. భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం.. లేదంటే పర్యావరణానికే కాదు.. మానవ మనుగడకే ముప్పు..
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్-05) సందర్భంగా.. ప్రపంచ పర్యావరణ దినం (World Environment Day) 1972వ సంవత్సరమున ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే స్థాపించబడినది. ప్రపంచ పర్యావరణ దినం…
లాక్ డౌన్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కెమికల్ పరిశ్రమలు కరోనా భయంతో పిసిబి నిఘా బృందాలు బంద్ ఇదే అదునుగా రెచ్చిపోతున్న కెమికల్ పరిశ్రమలు ఇష్టానుసారంగా…
టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట…
పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మూడు చారిత్రక నిర్ణయాలు వెలువడ్డాయి. ఎనిమిది మంది పిల్లలు దాఖలు చేసిన పిటిషన్లో బొగ్గు గనిని నిషేధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని అక్కడి…









