సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరక్టర్గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు…
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ…
పెరుగుతున్న కరోనా వ్యాప్తి మరింత వినాశనానికి దారితీస్తోంది. తాజాగా రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన గురుగ్రామ్లోని…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె సీఎం పదవి చేపట్టడం ఇది వరుసగా మూడోసారి. కొవిడ్ కారణంగా గవర్నర్ అధికార…
కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న కొవిడ్ సంక్షోభం నేపథ్యంలో నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం…
చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియాల్ట్స్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా అందించారు. నాదనీరాజనం వేదికపై దాతలు విరాళానికి సంబంధించిన డీడీని…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందారు. మమతా బెనర్జీపై 1,736 ఓట్ల తేడాతో సువేందు విజయం…
తమిళనాడులో ఎగ్జిట్పోల్స్ చెప్పినట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ అంచనా…
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బజాజ్ ఆటో చైర్మన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వైదొలిగారు. మే 1 నుంచి రాహుల్ బజాజ్ చైర్మన్ ఎమిరటస్ హోదాలో…









