జస్టిస్ ఎన్వీ రమణకు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్‌

సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన తన అధికారిక ట్విటర్…

Continue Reading →

జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు

భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమీణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్‌ రమణ సుదీర్ఘ అనుభవం, ఆయన…

Continue Reading →

సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ నేడు(శనివారం) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ బాబ్డే పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా…

Continue Reading →

శ్రీరామనవమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల, దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.. – ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, –…

Continue Reading →

న‌టుడు సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మంది పేద‌ల‌కు ఆర్థికంగా సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ‌ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్ని సోనూసూద్…

Continue Reading →

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూత

ప్రముఖ హాస్యనటుడు వివేక్‌ కన్నుమూశారు. నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటుతో చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుది శ్వాస…

Continue Reading →

సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా కన్నుమూత

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ క‌న్నుమూశారు. క‌రోనా వైర‌స్ వ‌ల్లే ఆయ‌న ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ…

Continue Reading →

ఉగాది శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

ఈనెల 9న కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 9న సమావేశం కానుంది. హైదరాబాద్‌లో ఉన్న జలసౌధలోని కార్యాలయం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లతో ఈనెల 9న భేటీ…

Continue Reading →

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను నియ‌మించిన రాష్ట్ర‌ప‌తి

భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌నను నూత‌న సీజేఐగా నియ‌మించారు. ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం…

Continue Reading →