తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి…
టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి…
ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తనకు ఇవ్వాలని నిర్ణయించిన భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ, జ్యూరీకి సూపర్ స్టార్ రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపాడు. తన…
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు…
భారతీయ సినిమాకు గణనీయమైన సేవ చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 2019 సంవత్సరానికి గాను…
సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ను 2019కి గాను రజనీకాంత్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. 51వ…
పాన్, ఆధార్ కార్డు అనుసంధాన తుది గడువును జూన్ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు…
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్ ప్లస్ పేరుతో ఈ సేవింగ్స్ ప్లాన్ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…
ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎ్ఫబీయూ) 2 రోజుల…
తెలుగు కవి నిఖిలేశ్వర్ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన…









