త‌మిళ‌నాడులో ఓటేసిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంత రాష్ట్రమైన త‌మిళ‌నాడులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో త‌మిళిసై త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Continue Reading →

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి…

Continue Reading →

భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ర‌జ‌నీకాంత్ థ్యాంక్స్‌

ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు త‌న‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన భార‌త ప్ర‌భుత్వం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, జ్యూరీకి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. త‌న…

Continue Reading →

ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుపై సీఎం కేసీఆర్ హ‌ర్షం

త‌మిళ సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల‌ సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు…

Continue Reading →

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాని మోదీ

భార‌తీయ సినిమాకు గ‌ణ‌నీయ‌మైన సేవ చేసిన సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం దాదా సాహెబ్ ఫాల్కే పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019 సంవ‌త్స‌రానికి గాను…

Continue Reading →

ర‌జనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

సినీ రంగంలో అత్యున్న‌త పుర‌స్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌ను 2019కి గాను ర‌జ‌నీకాంత్ అందుకోనున్నారు. ఈ విష‌యాన్ని కేంద్రమంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌డేక‌ర్ ప్ర‌క‌టించారు. 51వ…

Continue Reading →

పాన్‌, ఆధార్ లింక్‌ తుది గడువు జూన్‌ 30కు పొడిగింపు

పాన్‌, ఆధార్‌ కార్డు అనుసంధాన తుది గడువును జూన్‌ 30 వరకు ఆదాయపు పన్ను శాఖ పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31(బుధవారంతో) తో ఈ గడువు…

Continue Reading →

ఎల్‌ఐసీ సరికొత్త పొదుపు పథకం

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ.. సరికొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది. బచత్‌ ప్లస్‌ పేరుతో ఈ సేవింగ్స్‌ ప్లాన్‌ను పరిచయం చేసినట్లు సోమవారం సంస్థ…

Continue Reading →

నేడు, రేపు బ్యాంకుల సమ్మె

ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎ్‌ఫబీయూ) 2 రోజుల…

Continue Reading →

తెలుగు కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అవార్డు

తెలుగు కవి నిఖిలేశ్వర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన ‘అగ్నిశ్వాస (2017)’ కవితా సంపుటికి ఈ అవార్డు దక్కింది. యాదాద్రి-భువనగిరి జిల్లాకు చెందిన…

Continue Reading →