దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.…
మీకు, మీ కుటుంబ సభ్యులకు..మహా శివరాత్రి శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్,– అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి
తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాష్ట్రానికి మరో గుర్తింపు దక్కనుంది. పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవనం, ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో తనదైన…
కర్ణాటకలో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న కేఎం…
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుల్లో మహిళలు వివిధ స్థానాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. దేశంలో మూడు రాష్ర్టాల్లో పీసీసీఎఫ్లుగా మహిళలే…
దేశంలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రం తెలంగాణేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభలో ఎంపీ జి.సి. చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర పర్యావరణ,…
తెలంగాణలో రెండు.. నూర్ మహ్మద్ కుంట లేక్ (కాటేదాన్), పటాన్చెరు (మెదక్) కాలుష్య ప్రాంతాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తన తాజా నివేదికలో తెలిపింది.…
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జీ కిషన్ రెడ్డి ఇవాళ కోవిడ్ టీకా వేయించుకున్నారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానాలో ఆయన తొలి డోసు టీకా తీసుకున్నారు. 60 ఏళ్లు…
టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ సత్యం గురిజాపల్లి మృతిపై టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల సంతాపం వ్యక్తం చేశారు. సత్యం మృతి బాధాకరమన్నారు.…
తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) సీనియర్ సంయుక్త కార్యదర్శి మిరుపాల గోపాల్రావును కాయిర్ బోర్డు (కొబ్బరి పీచుతో తయారయ్యే వివిధ ఉత్పత్తులకు సంబంధించిన) సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం…









