ప్రతిష్ఠాత్మక జాతీయ అటవీ, పర్యావరణ అభివృద్ధి బోర్డు (ఎన్ఏఈబీ) సభ్యుడిగా హైదరాబాద్కు చెందిన మంకెన శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. వ్యవసాయం, సంక్షేమం, పర్యావరణం, సూక్ష్మ రుణ రంగాలలో విశేష…
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. గాలి నాణ్యత సూచి ( ఏక్యూఐ) 303కి చేరిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్…
భారత్కు చెందిన సామాజిక ఉద్యమకారిణి అంజలి భరద్వాజ్ను అమెరికా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికచేసింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని గుర్తించి, ప్రోత్సహించేందుకు బైడెన్ ప్రభుత్వం కొత్తగా…
కేంద్రం నుంచి అవార్డు అందుకున్న డిజిటల్ మీడి యా డైరెక్టర్ దీలిప్ కొణతం తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. 2020 సంవత్సరానికి పబ్లిక్…
పుదుచ్చెరి మరో కాంగ్రెస్ ప్రభుత్వం కూలింది. పుదుచ్చేరి అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి నారాయణస్వామి తన మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆయన తన…
విశాఖ స్టీల్ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు లేవని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. బుధవారం విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఉక్కు పరిశ్రమ కార్మిక…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని…
పుదుచ్చేరి ఎల్జీ గా తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పుదుచ్చేరిలో మంగళవారం అనూహ్య పరిణామాలు సంభవించాయి. మరో ఎమ్మెల్యే రాజీనామా…
తమిళనాడులోని విరుంద్నగర్ పటాకుల కర్మాగారంలో పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. విరుంద్నగర్ జిల్లాలోని అచ్చన్కులాం గ్రామంలో ఉన్న పటాకుల కర్మాగారంలో శుక్రవారం మధ్యాహ్నం 1.45…
దేశాన్ని కదిలించిన నిర్భయ కేసు గడిచి దశాబ్దం దాటిపోయింది. మహిళల భద్రతకు చేస్తున్న ఖర్చును చూస్తే పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఈ విశ్లేషణను గ్లోబల్ ఎనాలిసిస్ బాడీ…









