ఏసీబీకి చిక్కిన న‌ల్ల‌గొండ‌ జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి..

న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణిగా ప‌ని చేస్తున్న ఎం చ‌రిత రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు.…

Continue Reading →

అత్యవసర పరికరాలు మరమ్మతు చేయాలి: మంత్రి దామోదర రాజనర్సింహ

 ప్రభుత్వ దవాఖానల్లో అత్యవసర పరికరాలను వెంటనే రిపేర్‌ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌…

Continue Reading →

కల సౌకర్యాలతో మహా మేడారం జాతర: మంత్రి సీతక్క

సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ…

Continue Reading →

కృత్రిమ మేధలో (AI) జర్నలిస్టుల నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యం : చైర్మన్ కే.శ్రీనివాసరెడ్డి

బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో కృత్రిమ మేధలో (AI), టూల్స్ & టెక్నిక్స్, వర్క్ షాపు ను తెలంగాణ మీడియా అకాడమీ, అదిరా (ADIRA)…

Continue Reading →

విధుల్లో చేరిన లెఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారుడిగా నియమితులైన లెఫ్టినెంట్ జెనరల్ కల్నల్ హార్పల్ సింగ్ సోమవారం విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి…

Continue Reading →

ఎస్.ఎల్.బి.సి. పనుల పునరుద్దరణకు ప్రణాళికలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఎస్.ఎల్.బి.సి.పనుల పునరుద్ధరణకై ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును…

Continue Reading →

1070 హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులోకి..

ప్రజలకు మరింత చేరువయ్యేందుకు హైడ్రా టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణ/కబ్జాలు, విపత్తుల నిర్వహణ సంబంధిత సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌…

Continue Reading →

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ఐ

 నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) బుధవారం దాడులు నిర్వహించారు. మున్సిపల్ ఉద్యోగి తనను లంచం డిమాండ్ చేస్తున్నట్లుగా ఓ బాధితుడు…

Continue Reading →

బ్యాడ్మింటన్ కేవలం ఆట కాదు, జీవిత పాఠం : మంత్రి శ్రీధర్ బాబు

బ్యాడ్మింటన్ కేవలం ఒక ఆట మాత్రమే కాదని, జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్…

Continue Reading →

సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలి: ప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ప్రజా ప్రభుత్వం మహోన్నత ఆశయంతో మానవీయకోణంలో, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల భారీ సంక్షేమ పథకం విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని సిమెంటు, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని…

Continue Reading →