నేడు ఇండస్ట్రీ సమస్యలపై సినీపరిశ్రమ పెద్దల భేటీ

గత కొన్నిరోజులుగా వాయిదాపడుతూ వస్తున్న తెలుగు సినీపరిశ్రమ  (Telugu film industry) పెద్దల సమావేశం నేడు జరుగనుంది. తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి…

Continue Reading →

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ సవాంగ్.. 1986 బ్యాచ్‌కి…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథ్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతమ్‌ సవాంగ్‌ నూతన…

Continue Reading →

ముగిసిన మేడారం మహాజాతర.. వనప్రవేశం చేసిన గిరి‘జన’దేవతలు

తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం…

Continue Reading →

నేడు వనదేవతలను దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌

 సీఎం కేసీఆర్‌ నేడు మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల…

Continue Reading →

1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న నాగార్జున

తెలంగాణ‌లో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ న‌టుడు అక్కినేని నాగార్జున గ‌తంలో ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సీఎం…

Continue Reading →

సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌ జన్మదిన శుభాకాంక్షలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన దిన శుభాకాంక్షలు.…

Continue Reading →

కీసరలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్‌ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు

హైదరాబాద్‌ నగర శివార్లలోని కీసర మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మండలంలోని రాంపల్లి సమీపంలో ఉన్న ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన సినీనటి సాత్విక

ఎంపీ సంతోష్ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. పచ్చదనాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సినీనటి సాత్విక జై పాల్గొన్నారు. నగరంలోని ప్రసాసన్…

Continue Reading →

భువనగిరిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అంతకు…

Continue Reading →