భువనగిరిలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అంతకు…

Continue Reading →

సీఎం జ‌గ‌న్‌ కి థ్యాంక్స్ చెప్పిన చిరంజీవి, మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్

గ‌త ఆరేడు నెల‌ల నుంచి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌కు ఈ రోజు శుభం కార్డు ప‌డ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కి న‌టులు మెగాస్టార్…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్‌ ప్రముఖుల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ ముగిసింది. టికెట్‌ ధరలు, సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా  చర్చ జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సమావేశం కొనసాగింది.…

Continue Reading →

ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో సినీప్రముఖుల భేటీ

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై సీఎం జగన్‌తో (CM Jagan) సినీ ప్రముఖులు సమావేశమవనున్నారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌ గురువారం ఉదయం…

Continue Reading →

ఘనంగా చెర్వుగట్టు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిన నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా రథసప్తమి…

Continue Reading →

ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు

 ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  సోమవారం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం 2016లో తీసుకొచ్చిన ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌…

Continue Reading →

నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నల్లగొండ జిల్లాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు  నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.  మంత్రి జగదీష్ రెడ్డి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. 8న…

Continue Reading →

ఏపీ సీఎం జగన్‌పై చినజీయర్‌ స్వామి ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చినజీయర్‌ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్‌ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న…

Continue Reading →

యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ…

Continue Reading →

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూత

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ కన్నుమూశారు. గత నెల 8న కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ దవాఖానలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస…

Continue Reading →