నాగ‌ర్‌క‌ర్నూల్, మెద‌క్ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీఆర్ఎస్

మ‌రో రెండు పార్ల‌మెంట్ స్థానాల‌కు బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్ర‌క‌టించారు. నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్, మెద‌క్…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్ తస్లీమా, డాటా ఆపరేటర్‌

అప్పుడు నాట్లు.. ఇప్పుడు నోట్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో లంచం తీసుకుంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ (Sub registrar ) మహమ్మద్ తస్లీమా,…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌

రూ. 10 వేలు లంచం(Bribe) తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి(Rangareddy) జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి…

Continue Reading →

పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – సి.ఎస్ శాంతి కుమారి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

Continue Reading →

వైద్య విద్యా ఇన్‌చార్జి డైరెక్టర్‌ వాణి నియామకాన్ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు..

 తెలంగాణ వైద్య విద్య ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌ వాణిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ…

Continue Reading →

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లో 5,348 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ‌లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లోని 5,348 పోస్టుల భ‌ర్తీకి స‌ర్కార్ ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ మేర‌కు ఈ నెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్ర‌త్యేక…

Continue Reading →

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌

 తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార…

Continue Reading →

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ..

ఏప్రిల్‌ 19న పోలింగ్ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌…

Continue Reading →

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రేపు సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్ నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రికి రాధాకృష్ణ‌న్ హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. బుధ‌వారం ఉద‌యం 11:15 గంట‌ల‌కు సీపీ రాధాకృష్ణ‌న్…

Continue Reading →

తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌..

 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగో…

Continue Reading →