వివిధ కారణాలతో చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎట్టకేలకు పూర్తిచేశారు. బుధవారం ఈ మేరకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను…
ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి (పీఆర్ఓ)గా రాజేంద్రనగర్ డిపో మేనేజర్ చంద్రకాంత్ నియమితులయ్యారు. ఇంతకాలం పీఆర్ఓగా పనిచేసిన కిరణ్ను వరంగల్ రీజియన్కు బదిలీచేశారు. త్వరలో జరిగే మేడారం…
ఈ నెల 27న మాజీమంత్రి ఎల్ రమణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రమణ గెలిచారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం రమణ…
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో ఈ నెల 28న సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. దీనికి…
తెలంగాణలో 12 మంది ఐపీఎస్లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నలుగురికి అదనపు డీజీపీలు, ఐదుగురికి ఐజీలుగా పదోన్నతి కల్పించింది. 1997 బ్యాచ్…
రూ. 17 వేల లంచం తీసుకుంటూ కరీంనగర్ నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పీవీ రామన్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2983 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ…
ఐక్యరాజ్య సమితి పర్యాటక సంస్థ తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణలోని యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచం పల్లి ఎంపికైన…
హైదరాబాద్ శివార్లలోని మైనింగ్ జోన్ లో అక్రమాలపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్లు స్వయంగా తనిఖీలు…








