తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్ వైరస్ సోకింది. స్వల్ప లక్షణాలతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన…
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి…
కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన లెవీ ఇవ్వక పోవడంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్…
ఫ్రెంచి, తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమి సిద్ధంగా ఉందని సుమారు 1500 పేజీలతో వెలువడనున్న ఈ గ్రంథానికి తెలంగాణ సాహిత్య అకాడమి సంపూర్ణ…
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 25,542 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు వచ్చినట్టు…
దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్’ ప్రాజెక్టుకు…
అటవీశాఖ అర్బన్ పార్కుల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం అరణ్య భవన్లో మొబైల్ యాప్ను ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ..…
సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది…
రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, తెలంగాణ…








