టీఎన్‌పీసీబీ మాజీ చీఫ్ ఏవీ వెంక‌టాచ‌లం బ‌ల‌వ‌న్మ‌ర‌ణం!

త‌మిళ‌నాడు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి (టీఎన్‌పీసీబీ) మాజీ చైర్మ‌న్ ఏవీ వెంకటాచ‌లం వెల‌చేరిలోని త‌న నివాసంలో ఉరికి వేలాడుతూ విగ‌త‌జీవిగా క‌నిపించడం క‌ల‌క‌లం రేపింది. గురువారం సాయంత్రం…

Continue Reading →

లంచం అడిగారా ? 1064కు కాల్‌ చేయండి

ఒక్క ఫోన్‌కాల్‌తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు లంచం డిమాండ్‌ చేశారా?…

Continue Reading →

కాలుష్యంతో భవిష్యత్తు అంధకారం : జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నానాటికీ పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే భవిష్యత్తు అంధకారమేనని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ అనుభవాల దృష్ట్యా కాలుష్య నియంత్రణకు…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి ఆర్డీవో శంకర్‌కుమార్

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో మంగళవారం ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. కరోనా సమయంలో రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో కాంట్రాక్టర్‌…

Continue Reading →

రక్తదాతలకు నేడు ఉచిత ప్రయాణం: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఆర్టీసీ మంగళవారం నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని  ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. టీఎస్‌ ఆర్టీసీ, రెడ్‌ క్రాస్‌ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్‌, ఎంజీబీఎ్‌సలో…

Continue Reading →

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో 2021-22 సంవత్సరానికి నూతన…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది: సీఎం కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసింది. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణతో పాటు ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటలసాగుపై కేసీఆర్‌.. మంత్రులతో…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ డిపోల్లో రేపు రక్తదాన శిబిరాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి రేపు రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు…

Continue Reading →

టీటీడీలో శేషాద్రి లేని లోటు తీర్చలేనిది: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శేషాద్రి…

Continue Reading →

డాలర్‌ శేషాద్రి మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం

శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ…

Continue Reading →